Breaking News

మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరడంపై ఏం చెప్పారు :చంద్రబాబు నాయుడు

విశాఖపట్నం:తెలుగుదేశం పార్టీ (టిడిపి) మరోసారి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)లో చేరుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, సరైన సమయంలో దీనిపై మాట్లాడతానని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం...