Breaking News

యుద్ధనౌక గద్దర్ కు ఘనమైన నివాళి:సాన్నేం శ్రీనివాస్ గౌడ్.

రాజేంద్ర నగర్,(ప్రజాకోట):పాటలతోని ప్రభుత్వల గుండెల్లో రైలు పరిగెత్తించి ప్రజా సమస్యలు తీర్చిన గొప్ప మహాకవి,యుద్ధ నౌక గద్దర్ అని మాజీ పీసీసీ కార్యదర్శి సాన్నెం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.సోమవారంరాజేంద్రనగర్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...

గ్రామ పంచాయతీ కార్మికుల రాస్తారోకో

జూలూరుపాడు,ఆగస్టు,7:ప్రజా కోట ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పంచాయతీ కార్మికులు మండల కేంద్రంలోని కోత్తగూడెం - ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జూలూరుపాడు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు చేస్తున్న...